Saturday, 27 June 2026 04:30:07 PM
# ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ.

గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం..

Date : 15 June 2026 10:33 AM Views : 20

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోనిలో వెలసిన శ్రీ గంగాభవాని దేవాలయం భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించే గంగా జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని గంగపుత్ర సంఘం సమావేశంలో తీర్మానించారు. ఆదివారం శ్రీ గంగాభవాని దేవాలయంలో నిర్వహించిన గంగపుత్ర సంఘం సమావేశంలో గంగపుత్ర సంఘం నాయకులు తెలుగు ఈరన్న, మేస్త్రి శ్రీనివాసులు, కోర్టు అంబన్న, ట్రాన్స్కో రాజు, ఆటో వెంకటేష్, మేఘనాథ్, దొడ్ల కృష్ణమూర్తి, డైరెక్టర్ రామాంజనేయులు, మైలప్ప ఈరన్న, సోమప్ప, గుండ్లవీధి లక్ష్మన్న, గోపి, రాయచూర్ రాజు, ధనాపురం వీరేష్, సున్నం రామాంజనేయులు, కోడిగుడ్ల రాజశేఖర్, తెలుగు నరేష్, కార్పెంటర్ ఈరన్న, కార్పెంటర్ తాయప్ప, భాస్కర్, విశ్వనాథ్, మేస్త్రి నగేష్, బెస్త నారాయణ, బెస్త రాజేష్, బెస్త లక్ష్మన్న, జనసేన వీరేష్, చిదానంద, మల్లికార్జున, సురేంద్ర, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జూన్ 24వ తేదీన శ్రీ గంగాభవాని దేవాలయంలో గంగా జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అమ్మవారి ఊరేగింపును ఘనంగా చేపట్టనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. గంగా జయంతి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :